ఉత్తర్ప్రదేశ్: వార్తలు
Video: ఆర్డర్ ఆలస్యం.. ఘజియాబాద్లో రెస్టారెంట్ ధ్వంసం
ఆహారం ఆలస్యంగా అందిందన్న కారణంతో ఓ హోటల్ను పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటుచేసుకుంది.
emergency landing: కేదారనాథ్కు వెళ్తున్న హెలికాప్టర్.. నడిరోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఉత్తర్ప్రదేశ్లోని రుద్రప్రయాగ్ జిల్లా సమీపంలో కేదారనాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ శనివారం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.
Amar Kishore Bam Bam: ఏకంగా పార్టీ కార్యాలయంలో మహిళను కౌగిలించుకున్న బీజేపీ నేత.. నోటీసు జారీ
ఉత్తర్ప్రదేశ్లోని గోండా జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Pakistan: పాకిస్థాన్కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్
పాకిస్థాన్కు రహస్య సమాచారం చేరవేస్తున్నారన్న అనుమానంతో ఉత్తర్ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.
UP: పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్ వ్యాపారవేత్త అరెస్ట్
పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతోంది.
350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి
ఆయన ఒక సాధారణ రైతు. చదువులో ఎలాంటి ప్రత్యేకత లేకపోయినా, వ్యవసాయంపై ఉండే ప్రేమ, పట్టుదల ఆయనను విజేతగా నిలిపింది.
Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
దేశంలో సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Operation Sindoor: యూపీలో 17 మంది నవజాత శిశువులకు 'సిందూర్' అని అని నామకరణం.. ఇది కదా దేశభక్తి అంటే..
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, భారత సైన్యం చేపట్టిన ప్రతిఘటన ఆపరేషన్ను "ఆపరేషన్ సిందూర్"గా పిలిచారు.
OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట చర్యలు చేపట్టింది.
Kanpur: కాన్పూర్'లో ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.కాన్పూర్ నగరంలోని చమన్గంజ్ ప్రాంతంలో ఉన్న ఆరు అంతస్తుల లెదర్ ఫ్యాక్టరీలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
IAF: గంగా ఎక్స్ప్రెస్వేపై యుద్ధ విమానాల టేకాఫ్,ల్యాండింగ్
ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పుర్లో గంగా ఎక్స్ప్రెస్వేపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో టేకాఫ్, ల్యాండింగ్ను సాధన చేస్తున్నాయి.
UP techie Suicide: భార్య వేధింపులు తాళలేక మరో వ్యక్తి ఆత్మహత్య
బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య కలకలం సృష్టించిన తరుణంలో దేశవ్యాప్తంగా ఇటువంటి విషాద ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి.
Ghaziabad: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం.. భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య
ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
Lucknow: లక్నో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 200 మందికి పైగా రోగులు తరలింపు
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్బంధు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Uttar Pradesh: 'యూపీలో విచిత్ర ఘటన'.. నిందితుడి బదులుగా జడ్జి కోసం యుపి పోలీసులు వేట!
ఉత్తర్ప్రదేశ్లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది.ఓసబ్ ఇన్స్పెక్టర్ చేసిన చిన్న పొరపాటు న్యాయవ్యవస్థను ఆశ్చర్యపరిచే స్థితికి తీసుకెళ్లింది.
UttarPradesh: ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్ ఘటన మరువకముందే మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.
Meerut murder: భర్త సొమ్ముతో.. ప్రియుడి బెట్టింగ్ .. మేరఠ్ హత్య కేసులో కీలక విషయాలు
మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్యకేసు ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Merchant Navy officer: 'నాన్న డ్రమ్ములో ఉన్నాడు'.. మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యపై ఆరేళ్ళ కుమార్తె
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో చోటుచేసుకున్న ఓ ఘోరమైన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
Kanpur man: మూడు స్టోరీలు చెప్పి.. స్కామర్నే బురిడీ కొట్టించిన కాన్పూర్ వ్యక్తి ..!
"మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్ వచ్చింది","మీరు డిజిటల్ అరెస్టులో ఉన్నారు" అంటూ ఈ మధ్య కాలంలో నకిలీ కాల్స్ చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
Honeytrap: అమ్మాయి ట్రాప్ లో పడి పాక్కు మిలిటరీ రహస్యాలను లీక్.. వ్యక్తిని అరెస్టు
ఉత్తర్ప్రదేశ్కు చెందిన రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్లోని హజ్రత్పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్గా పని చేస్తున్నాడు.
Uttar Pradesh:'27 ఏళ్లుగా కుటుంబంతో కలిసి హోలీ జరుపుకోలేకపోయా'.. ఓ పోలీసు ఆవేదన
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి.
Gulfam Singh Yadav:సంభాల్లో హత్యకు గురైనా గుల్ఫామ్ సింగ్ యాదవ్.. బైక్పై వచ్చి ఇంజెక్షన్ చేసి పరార్..
ఉత్తర్ప్రదేశ్లో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీజేపీ నేతకు దుండగులు విషం ఇచ్చి హత్య చేశారు.
UP Assembly:యూపీ అసెంబ్లీలో గుట్కా నిషేధం.. స్పీకర్ కీలక ఆదేశం!
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తిని కార్పెట్పై ఉమ్మివేయడం వివాదాస్పదంగా మారింది.
Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!
ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు.
Karnataka: కర్ణాటకలో సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య
కర్ణాటకలోని బెళగావిలో ఓ సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి మోసం చేసిందని ఆరోపిస్తూ ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తప్పిపోయిన 54,000 మంది భక్తులు తిరిగి ఇంటికి చేరిక
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా 2025 మహాశివరాత్రి పండుగ రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.
Agra: భార్య వేధింపులకు మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. భావోద్వేగ వీడియో రికార్డ్
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
PM Modi: మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా పేరుగాంచిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ మహా ఉత్సవం విశేషాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాగ్లో పంచుకున్నారు.
Maha Kumbh : మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు!
ప్రయాగ్రాజ్లో 45 రోజులపాటు జరిగిన అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ముగింపునకు చేరుకుంది.
UP Encounter: మీరట్లో ఎన్కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్
ఉత్తర్ప్రదేశ్ మీరట్లో జరిగిన ఎన్కౌంటర్లో కరడుకట్టిన నేరస్తుడు హతమయ్యాడు.
Kumbh Mela: హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు!
ప్రయాగ్రాజ్లో వైభవంగా ప్రారంభమైన మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం నేటితో ముగియనుంది.
Sambhal Mosque: ASI అనుమతి లేకుండా సంభాల్ మసీదులో ఎలాంటి పనులు జరగకూడదు: జిల్లా మేజిస్ట్రేట్
గత ఏడాది నవంబర్లో ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారిన ఉత్తర్ప్రదేశ్లోని సంభాల్ "షాహీ జామా మసీదు" మరోసారి వార్తల్లో నిలిచింది.
Maha Kumbh:మహా కుంభ్పై 'తప్పుదోవ పట్టించే' కంటెంట్ వ్యాప్తి.. 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు నమోదు
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో (Prayagraj) జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ఇంకో రెండు రోజుల్లో ముగియనుంది.
Bhole Baba: హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్ చిట్ ఇచ్చిన జ్యుడిషియల్ కమిషన్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్ తొక్కిసలాట (Hathras Stampede) ఘటనలో గత సంవత్సరం 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Kumbh Mela: కుంభమేళాలో మహిళా భక్తుల వీడియోలు విక్రయం.. మెటా సాయం కోరిన యూపీ పోలీసులు
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్- ప్రయాగ్రాజ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
మహాకుంభమేళాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులతో ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
Mahakumbh 2025 : రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!
న్యూదిల్లీలోని రైల్ భవన్లో నిర్మించిన వార్ రూమ్ ద్వారా మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్లే యాత్రికులకు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.
UP: పెళ్లి మండపంలోకి చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన వధూవరులు
ఉత్తర్ప్రదేశ్లోని లక్నోలో ఓ వివాహ మండపంలో చిరుత పులి ప్రవేశించి పెళ్లి వేడుకను క్షణాల్లో గందరగోళంగా మార్చింది.
Maha Kumbh : మాఘ పౌర్ణమి పుణ్యస్నానం.. భక్తుల రద్దీతో 'నో వెహికల్ జోన్'
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.
Road Accident: కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్కు చెందిన ఏడుగురు దుర్మరణం
ఉత్తర్ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా ముగించుకుని తిరిగి వస్తున్న కొందరు తెలుగు యాత్రికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
Nepal: నేపాల్లో 23 మంది భారతీయులు అరెస్టు.. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రాకెట్ను నడుపుతున్నారని ఆరోపణలు
నేపాల్ పోలీసులు 23 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వీరిని నేపాల్లోని బాగమతి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్ప్రదేశ్లోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
BombThreat: నోయిడాలోని 4 పాఠశాలలకు బాంబు బెదిరింపు..
ఉత్తర్ప్రదేశ్ లోని నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టించాయి.
Kumbh stampede: 'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
PM Modi: మహ కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొనే పూర్తి షెడ్యూల్ ఇదే!
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
MahaKumbh: ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధుల రాక - కుంభమేళాకు 77 దేశాల దౌత్యవేత్తలు
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర మేళాకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
Ghaziabad: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Rakesh Rathore Arrested: సీతాపూర్ ప్రెస్మీట్ మధ్యలో.. అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్..
కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ (Rakesh Rathore)ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.
Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.
Kumbh Mela Stampede: తొక్కిసలాట తర్వాత కుంభమేళాలో మార్పులు.. ఫిబ్రవరి 4 వరకు వాహనాలకు నో ఎంట్రీ, VVIP పాస్లు రద్దు
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Maha Kumbh Mela Special Trains : కుంభమేళా ప్రయాణికులకు గుడ్న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లు
మహా కుంభమేళా యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మరో శుభవార్త అందించింది. భక్తుల అధిక డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్లో గతంలోను చోటుచేసుకున్న ఘటనలు ఇవే!
ప్రఖ్యాత ఆధ్యాత్మిక మహోత్సవం మహా కుంభమేళా 2025 లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘోర విషాదాన్ని మిగిల్చింది.
Kumbha Mela: వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో (Kumbh Mela) ఘోర తొక్కిసలాట సంభవించింది.
Kumbhamela: మహా కుంభమేళాలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి 15 మంది మృతి!
మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు విశాల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.