ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు

UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ ఘటన మరువకముందే మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

Meerut murder: భర్త సొమ్ముతో.. ప్రియుడి బెట్టింగ్ .. మేరఠ్‌ హత్య కేసులో కీలక విషయాలు

మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్యకేసు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

Merchant Navy officer: 'నాన్న డ్రమ్ములో ఉన్నాడు'.. మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యపై ఆరేళ్ళ  కుమార్తె 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకున్న ఓ ఘోరమైన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

Kanpur man: మూడు స్టోరీలు చెప్పి.. స్కామర్‌నే బురిడీ కొట్టించిన కాన్పూర్ వ్యక్తి ..!

"మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్ వచ్చింది","మీరు డిజిటల్ అరెస్టులో ఉన్నారు" అంటూ ఈ మధ్య కాలంలో నకిలీ కాల్స్ చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

Honeytrap: అమ్మాయి ట్రాప్ లో పడి పాక్‌కు మిలిటరీ రహస్యాలను లీక్‌.. వ్యక్తిని అరెస్టు 

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు.

Uttar Pradesh:'27 ఏళ్లుగా కుటుంబంతో కలిసి హోలీ జరుపుకోలేకపోయా'.. ఓ పోలీసు ఆవేదన

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి.

Gulfam Singh Yadav:సంభాల్‌లో హత్యకు గురైనా  గుల్ఫామ్ సింగ్ యాదవ్.. బైక్‌పై వచ్చి ఇంజెక్షన్ చేసి పరార్.. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీజేపీ నేతకు దుండగులు విషం ఇచ్చి హత్య చేశారు.

UP Assembly:యూపీ అసెంబ్లీలో గుట్కా నిషేధం.. స్పీకర్‌ కీలక ఆదేశం!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తిని కార్పెట్‌పై ఉమ్మివేయడం వివాదాస్పదంగా మారింది.

Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటుగా స్పందించారు.

04 Mar 2025

కర్ణాటక

Karnataka: కర్ణాటకలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య 

కర్ణాటకలోని బెళగావిలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి మోసం చేసిందని ఆరోపిస్తూ ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తప్పిపోయిన 54,000 మంది భక్తులు తిరిగి ఇంటికి చేరిక

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా 2025 మహాశివరాత్రి పండుగ రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.

28 Feb 2025

ఆగ్రా

Agra: భార్య వేధింపులకు మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. భావోద్వేగ వీడియో రికార్డ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

PM Modi: మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా పేరుగాంచిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ మహా ఉత్సవం విశేషాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాగ్‌లో పంచుకున్నారు.

26 Feb 2025

ఇండియా

Maha Kumbh : మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు!

ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజులపాటు జరిగిన అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ముగింపునకు చేరుకుంది.

UP Encounter: మీరట్‌లో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌

ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరడుకట్టిన నేరస్తుడు హతమయ్యాడు.

Kumbh Mela: హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు! 

ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా ప్రారంభమైన మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం నేటితో ముగియనుంది.

Sambhal Mosque: ASI అనుమతి లేకుండా సంభాల్ మసీదులో  ఎలాంటి పనులు జరగకూడదు: జిల్లా మేజిస్ట్రేట్

గత ఏడాది నవంబర్‌లో ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ "షాహీ జామా మసీదు" మరోసారి వార్తల్లో నిలిచింది.

Maha Kumbh:మహా కుంభ్‌పై 'తప్పుదోవ పట్టించే' కంటెంట్‌ వ్యాప్తి.. 140 సోషల్‌ మీడియా అకౌంట్లపై కేసు నమోదు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj) జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ఇంకో రెండు రోజుల్లో ముగియనుంది.

Bhole Baba: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన జ్యుడిషియల్‌ కమిషన్‌ 

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్ తొక్కిసలాట (Hathras Stampede) ఘటనలో గత సంవత్సరం 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Kumbh Mela: కుంభమేళాలో మహిళా భక్తుల వీడియోలు విక్రయం.. మెటా సాయం కోరిన యూపీ పోలీసులు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌- ప్రయాగ్‌రాజ్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

మహాకుంభమేళాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులతో ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.

Mahakumbh 2025 : రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!

న్యూదిల్లీలోని రైల్ భవన్‌లో నిర్మించిన వార్ రూమ్ ద్వారా మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్లే యాత్రికులకు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

13 Feb 2025

ఇండియా

UP: పెళ్లి మండపంలోకి చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన వధూవరులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఓ వివాహ మండపంలో చిరుత పులి ప్రవేశించి పెళ్లి వేడుకను క్షణాల్లో గందరగోళంగా మార్చింది.

Maha Kumbh : మాఘ పౌర్ణమి పుణ్యస్నానం.. భక్తుల రద్దీతో 'నో వెహికల్‌ జోన్‌'

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.

Road Accident: కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ముగించుకుని తిరిగి వస్తున్న కొందరు తెలుగు యాత్రికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

11 Feb 2025

నేపాల్

Nepal: నేపాల్‌లో 23 మంది భారతీయులు అరెస్టు.. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ రాకెట్‌ను నడుపుతున్నారని ఆరోపణలు

నేపాల్‌ పోలీసులు 23 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వీరిని నేపాల్‌లోని బాగమతి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.

Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

BombThreat: నోయిడాలోని 4 పాఠశాలలకు బాంబు బెదిరింపు.. 

ఉత్తర్‌ప్రదేశ్ లోని నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టించాయి.

Kumbh stampede: 'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం 

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ ఆరోపించారు.

PM Modi: మహ కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొనే పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

MahaKumbh: ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధుల రాక - కుంభమేళాకు 77 దేశాల దౌత్యవేత్తలు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర మేళాకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Ghaziabad: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Rakesh Rathore Arrested: సీతాపూర్‌ ప్రెస్‌మీట్‌ మధ్యలో.. అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్.. 

కాంగ్రెస్‌ ఎంపీ రాకేశ్‌ రాథోడ్‌ (Rakesh Rathore)ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.

Kumbh Mela Stampede: తొక్కిసలాట తర్వాత కుంభమేళాలో మార్పులు.. ఫిబ్రవరి 4 వరకు వాహనాలకు నో ఎంట్రీ, VVIP పాస్‌లు రద్దు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Maha Kumbh Mela Special Trains : కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లు

మహా కుంభమేళా యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మరో శుభవార్త అందించింది. భక్తుల అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో గతంలోను చోటుచేసుకున్న ఘటనలు ఇవే!

ప్రఖ్యాత ఆధ్యాత్మిక మహోత్సవం మహా కుంభమేళా 2025 లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘోర విషాదాన్ని మిగిల్చింది.

Kumbha Mela: వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు 

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో (Kumbh Mela) ఘోర తొక్కిసలాట సంభవించింది.

Kumbhamela: మహా కుంభమేళాలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి 15 మంది మృతి!

మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు విశాల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.

Kumbh Mela 2025: మహా కుంభంలో మౌని అమావాస్య వేళ..  భక్తులకు అడ్వైజరీ  జారీ చేసిన అధికారులు 

మహా కుంభమేళాలో (Kumbh Mela 2025) పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలిపోతున్నారు.

Uttar Pradesh: బాగ్‌పత్‌లో లడ్డూ వేదిక కూలడంతో ఐదుగురు మృతి.. 50మందికి పైగా గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

26 Jan 2025

ఇండియా

Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కొనసాగుతున్న మహాకుంభ మేళా కోసం కోట్లాది భక్తజనాలు చేరుకుంటున్నారు.

Mamta Kulkarni: మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న అగ్రనటి మమతా కులకర్ణి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్)లో జరుగుతున్న మహా కుంభమేళాలో బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది.

Uttar Pradesh: తాగుబోతు భర్తల నుంచి విముక్తి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో ఒక విభిన్న ఘటన చోటు చేసుకుంది.

24 Jan 2025

దిల్లీ

FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌

ఉత్తర్‌ప్రదేశ్,దిల్లీ ప్రాంతాల‌ ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు.వారం రోజుల నుంచి ఈ సెంటర్లు పని చేయడం లేదు.

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్ 

మహా కుంభమేళాలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు.

Mahakumbhamela: మహా కుంభమేళాలో భాగంగా ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌' 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా, ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌'ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు

ఉత్తర్‌ప్రదేశ్ ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..? 

మకర సంక్రాంతి సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో దాదాపు 1.75 కోట్ల మంది భక్తులు 'అమృత్ స్నాన్' చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Supreme Court: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలోని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది.

13 Jan 2025

ఇండియా

Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన 'మహా కుంభమేళా'కు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు ఉదయం కేవలం 60 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

Maha Kumbh Mela : కుంభ మేళాకు వెళ్తున్నారా? తెలుగు వారి కోసం  పార్కింగ్ ప్రదేశాలు, రూట్ వివరాలు! 

మహా కుంభమేళా 2025 కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేశారు.

Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు 

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది.

Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది.

06 Jan 2025

ఇండియా

Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం

ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా జరగనుంది.

Lucknow Murders: లఖ్‌నవూ హత్య: కేసును తప్పుదోవ పట్టించడానికి అర్షద్‌ వీడియో రిలీజ్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని ఒక హోటల్‌ గదిలో జరిగిన హత్యల ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషంగా గడుపుతున్న వేళ, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.

Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసిజి) 59వ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఇసి) సమావేశం మంగళవారం జరిగింది.

29 Dec 2024

ఇండియా

UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ నగరంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థిని కొట్టాడు.

Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్' 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరుగుతున్న తవ్వకాల్లో ఈ రోజు (గురువారం) మరో అద్భుతం వెలుగుచూసింది.

Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం 

పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్‌వి ఎఫ్‌సి) సిఫారసులకు అనుగుణంగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

Uttar Pradesh: పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం! 

ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది.

02 Dec 2024

పోలీస్

UP: విద్యార్థి ఫిర్యాదు.. పోయిన షార్ప్‌నర్‌ను వెతికి అందజేసిన పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్‌ హర్దోయ్‌లోని పోలీసులు ఇటీవల తమ సాధారణ డ్యూటీకి భిన్నంగా ఓ ప్రత్యేకమైన కేసును చేధించారు.

30 Nov 2024

ఇండియా

Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Sambhal violence: బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..

సంభాల్ హింసకు సంబంధించిన తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఆడియో క్లిప్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి.

5 Doctors Killed: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న స్కార్పియో.. ఐదుగురు వైద్యులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్‌ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Sambhal violence: సంభాల్ హింసలో సమాజ్‌వాదీ ఎంపీ పాత్ర.. స్థానిక గుంపుని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశాడని ఎఫ్ఐఆర్..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ నగరం ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మక రూపం దాల్చిందని సమాచారం.

KumbhMela 2025: మహా కుంభమేళా 2025లో ఫైర్ సేఫ్టీ కోసం రోబోలు..!

ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా, వచ్చే ఏడాది జరుగనున్న అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సమ్మేళనాలలో ఒకటి.

Kanpur: కాన్పూర్‌లో కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన.. 

కాన్పూర్‌లోని 150 సంవత్సరాల గంగా వంతెనలో ఈ ఉదయం (మంగళవారం) కొంత భాగం కూలిపోయింది.

25 Nov 2024

ఇండియా

Sambhal violence : సంభాల్‌లో అల్లర్లు.. నలుగురు మృతి.. వందలాదిమందిపై కేసు నమోదు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న హింసాకాండపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Sambhal mosque :మసీదు సర్వే హింసాత్మకం.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లా జామా మసీదు వద్ద ఆదివారం హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.

Uttarpradesh: గోనె సంచిలో లభ్యమైన యూపీ మహిళ మృతదేహం.. సమాజ్‌వాదీ పార్టీపై కుటుంబ సభ్యుల ఆరోపణులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేన్పురి జిల్లాలో ఉన్న కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఈ రోజు (బుధవారం) పోలింగ్ జరుగుతున్న సమయంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.

Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప ఎన్నికల సందర్భంగా హింస; పోలీసులపై రాళ్ల దాడి, ఏడుగురు పోలీసులు సస్పెండ్

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.

jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కళాశాలలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

Fire Accident: శిశువుల వార్డులో అగ్ని ప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి విషాద ఘటన జరిగింది.

Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం

ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలతో యోగి ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా యూపీపీఎస్సీ (యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.

UP women's body: మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోవద్దు.. యూపీ మహిళా కమిషన్‌

ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కమిషన్ (Uttar Pradesh State Women Commission) పురుషుల దురుద్దేశాలను నిరోధించడంతో బాటు 'బ్యాడ్ టచ్' నుంచి మహిళలను రక్షించడంలో కీలక ప్రతిపాదనలు చేసింది.

Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు  

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేలాది మదర్సాలకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది.

మునుపటి
తరువాత